mahimasabdam.tv@gmail.com
+91 9390209376
కృష్ణా జిల్లా/18 February 2022క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు విజయవాడకు చెందిన డాక్టర్ మట్టా ప్రభాత్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కౌన్సిల్ వైస్ ఛైర్మన్గా నియమాక పత్రాన్ని సౌత్ ఇండియా ఆడిషినల్ గవర్నర్ బిషప్ ఎమ్.ఆనంద్ పాల్ అందించారు. 2022 ఫిబ్రవరి 11వ తేది శుక్రవారం ప్రాంతీయ గవర్నర్ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో వివిధ నియమాకాలను అందచేశారు. రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ గ్రెస్ అధ్యక్షతన ఆంధ్ర, తెలంగాణ గవర్నర్ వింగ్ స్పెషల్ కన్వీనర్గా ఏడిద చంటిబాబు, గుంటూరు ప్రకాశం జిల్లాల కో`కన్వీనర్గా కల్వపూడి గిద్యోను, విజయవాడ సిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల నాయకులుగా శ్రీనివాసరావు, కె.రాజు, పి.శామ్యూల్, టి.దానియేలు తదితరులను నియమించారు. వీరందరి చేత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ నియమ నిబంధనల ననుసరించి సంఘ భేదం లేకుండా పని చేస్తామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజు, కె.యం.రావు, పి.మణి తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech